News
వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ 30వ పార్టనర్షిప్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహక కార్యక్రమాలు వేగవంతం చేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విజయానంద్ సమీక ...
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం 2025కు సంబంధించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ...
AP and Telangana Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
జిల్లాలోని ఐటిడిఐ పరిధిలో గుట్టలపై నివసించే గిరిజన గర్భిణీలకు గతంలో ఆసుపత్రి చేరడం ఎంతో కష్టమై అనేక మరణాలకు దారి తీసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. గర్ ...
చేనేత హస్తకళలకు ఆదరణ తగ్గడంతో ప్రభుత్వాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నాయి. రామగుండం గోదావరిఖని మార్కండేయ కాలనీలో హ్యాండ్లూమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు.
నిర్మాణ దశలోనే బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో రాజన్న భక్తులతో పాటు రైతన్నలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కథనాన్ని ...
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో నవదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో శాకంబరి అలంకరణతో ...
Silver Price: జూలై 11న MCXలో వెండి ధర కిలోకు రూ.1.10 లక్షలు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో 0.4% పెరిగి ఔన్సుకు $37.17కి చేరింది. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వర్షాకాలం ప్రారంభంతో వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వర్షాలు సకాలంలో పడుతుండటంతో పంటల దిగుబడి పట్ల నమ్మకంతో ఉన్నారు.
శ్రీకాకుళం గుజరాతిపేటలో నాగావళి నది ఒడ్డున వెలసిన శ్రీ దుర్గమ్మ దేవి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. అమ్మవారు “కొంగుబంగారం తల్లి”గా ప్రసిద్ధి పొందగా, ప్రతి పౌర్ణమి, శరన్నవరాత్రుల సమయంలో ...
టాలీవుడ్ను కుదిపేసిన బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలన నిజాలు. ఈడీ దర్యాప్తులో 29 మంది సినీ ప్రముఖుల ప్రమేయం, వారిపై పడిన కేసుల ...
Tesla India Showroom: టెస్లా జూలై 15న ముంబైలో అనుభవ కేంద్రం ప్రారంభించనుంది. షోరూమ్ BKCలోని మేకర్ మాక్సిటీ భవనంలో ఉంటుంది. టెస్లా 2025 నుండి ఐదు సంవత్సరాల లీజుకు సంతకం చేసింది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results