News
మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతుల మీదుగా అందుకున్నారు. 2023 అక్టోబర్ 26న ...
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే దేశాన్ని తాకాయి. కేరళలో మే 24న ప్రవేశించి, రాయలసీమలో మూడు రోజుల్లో తాకనున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతంలో 155 సంవత్సరాల తర్వాత అడవి దున్న కనిపించడం ప్రకృతివేత్తలు, అటవీ శాఖ సిబ్బందిలో ఆనందం కలిగించింది.
ఒక పూణే ఆటగాడు అతని దూకుడు ఇన్నింగ్స్కు అడ్డుకట్ట వేశాడు. పూణేకు చెందిన ఈ ఆటగాడు తన వికెట్ తీసుకున్నాడు. మరి, ఈ ఆటగాడు ఎవరో ...
అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాపై ఆడియెన్స్లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలెప్పుడెప్పుడు సినిమా ...
రణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడును ఒమర్ అబ్దుల్లా హజ్ విమానాలకు ధన్యవాదాలు తెలిపారు, అదే సమయంలో ఇండిగో విమానం ఢిల్లీ-శ్రీనగర్ ...
బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కవిత రాసిన లేఖ లీక్ కావడం, పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపణలు, కేసీఆర్ చుట్టూ ...
విశాఖపట్నం జిల్లాలో మే 26న శ్రీ గౌరీ డిగ్రీ, పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ...
దేశంలో UPI వేగంగా విస్తరిస్తోంది. NPCI కొత్త నియమం ప్రకారం, జూన్ 30, 2025 నుంచి వినియోగదారులు కస్టమ్ పేర్లను చూడలేరు. డిజిటల్ ...
Panchangam Today: ఈ రోజు మే 24వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
విజయనగరం జిల్లా రాంలింగాపురం గ్రామంలో 2019లో స్వయంభువుగా వెలిసిన శ్రీ నాగశక్తి మానసా దేవి ఆలయంలో మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు 27 ప్రదక్షిణలు చేస్తారు.
విజయవాడ బెంజ్ సర్కిల్ చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సలాది ప్రసాద్, సలాది వెంకట హేమ, తరవలి ముత్యాలవళ్లిగా గుర్తించారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results