News
చేనేత హస్తకళలకు ఆదరణ తగ్గడంతో ప్రభుత్వాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నాయి. రామగుండం గోదావరిఖని మార్కండేయ కాలనీలో హ్యాండ్లూమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు.
నిర్మాణ దశలోనే బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో రాజన్న భక్తులతో పాటు రైతన్నలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కథనాన్ని లోకల్18 ప్రత్యేకంగా ప్రసారం చేసింది.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో నవదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో శాకంబరి అలంకరణతో ...
Silver Price: జూలై 11న MCXలో వెండి ధర కిలోకు రూ.1.10 లక్షలు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో 0.4% పెరిగి ఔన్సుకు $37.17కి చేరింది. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు.
AP and Telangana Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వర్షాకాలం ప్రారంభంతో వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వర్షాలు సకాలంలో పడుతుండటంతో పంటల దిగుబడి పట్ల నమ్మకంతో ఉన్నారు.
శ్రీకాకుళం గుజరాతిపేటలో నాగావళి నది ఒడ్డున వెలసిన శ్రీ దుర్గమ్మ దేవి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. అమ్మవారు “కొంగుబంగారం తల్లి”గా ప్రసిద్ధి పొందగా, ప్రతి పౌర్ణమి, శరన్నవరాత్రుల సమయంలో ...
టాలీవుడ్ను కుదిపేసిన బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలన నిజాలు. ఈడీ దర్యాప్తులో 29 మంది సినీ ప్రముఖుల ప్రమేయం, వారిపై పడిన కేసుల ...
Tesla India Showroom: టెస్లా జూలై 15న ముంబైలో అనుభవ కేంద్రం ప్రారంభించనుంది. షోరూమ్ BKCలోని మేకర్ మాక్సిటీ భవనంలో ఉంటుంది. టెస్లా 2025 నుండి ఐదు సంవత్సరాల లీజుకు సంతకం చేసింది.
Bill Gates: AI వల్ల ఉద్యోగాలు పోతాయని భయాలు ఉన్నా, కొత్త అవకాశాలు వస్తాయని బిల్ గేట్స్ అన్నారు. AI ప్రోగ్రామింగ్లో సహాయంగా ...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతరకు సంబంధించి పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో డీసీపీ రష్మి ...
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో శ్రావణ మాసం (సావన్) 2025 ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున భక్తుల నిండిన ప్రాంగణంలో భస్మ ఆరతి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results